Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిని అడవిగా మార్చారు..తెదేపా

Webdunia
మంగళవారం, 29 అక్టోబరు 2019 (22:28 IST)
వైకాపా నేతల మాటలు రోజుకోమాట పూటకోబాట తరహాలో ఉన్నాయని... తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ అమరావతిని అడవిగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతికి భూములిచ్చిన రైతులపై కక్ష ఎందుకని ప్రశ్నించారు. సీఎం జగన్‌ అమరావతిని అడవిగా మార్చారని... తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. గుంటూరులో మాట్లాడిన ఆయన... వైకాపా నేతల మాటలు రోజుకోమాట పూటకోబాట తరహాలో ఉన్నాయని ఎద్దేవా చేశారు.

ఆర్థిక సంస్థల నుంచి అమరావతికి వచ్చే నిధులకు తూట్లు పొడిచారన్న కళా వెంకట్రావు... 5 కోట్ల ఆంధ్రులపై, అమరావతికి భూములిచ్చిన రైతులపై కక్ష ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమరావతిలో నిర్మాణ వ్యయం పెరుగుతుందని తప్పుడు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు.

జె-ట్యాక్స్ కోసమే జగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో తమకు అనుకూలంగా ఉన్న వారి భూముల ధరలు పెంచుకోవటమే వైకాపా ఎజెండా అని దుయ్యబట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments