Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిని అడవిగా మార్చారు..తెదేపా

Webdunia
మంగళవారం, 29 అక్టోబరు 2019 (22:28 IST)
వైకాపా నేతల మాటలు రోజుకోమాట పూటకోబాట తరహాలో ఉన్నాయని... తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ అమరావతిని అడవిగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతికి భూములిచ్చిన రైతులపై కక్ష ఎందుకని ప్రశ్నించారు. సీఎం జగన్‌ అమరావతిని అడవిగా మార్చారని... తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. గుంటూరులో మాట్లాడిన ఆయన... వైకాపా నేతల మాటలు రోజుకోమాట పూటకోబాట తరహాలో ఉన్నాయని ఎద్దేవా చేశారు.

ఆర్థిక సంస్థల నుంచి అమరావతికి వచ్చే నిధులకు తూట్లు పొడిచారన్న కళా వెంకట్రావు... 5 కోట్ల ఆంధ్రులపై, అమరావతికి భూములిచ్చిన రైతులపై కక్ష ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమరావతిలో నిర్మాణ వ్యయం పెరుగుతుందని తప్పుడు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు.

జె-ట్యాక్స్ కోసమే జగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో తమకు అనుకూలంగా ఉన్న వారి భూముల ధరలు పెంచుకోవటమే వైకాపా ఎజెండా అని దుయ్యబట్టారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments