Webdunia - Bharat's app for daily news and videos

Install App

వసతి, అతిథి గృహ నిర్మాణానికి భూమి కావాలి.. మహరాష్ట్ర, కేరళకు ఏపీ దేవాదాయ శాఖ

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (18:54 IST)
ఆంధ్రప్రదేశ్‌ నుంచి షిరిడీ, శబరిమల ఆలయాలను సందర్శించే యాత్రికులు, భక్తులకు మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేసే దిశగా రాష్ట్రప్రభుత్వం నడుంబిగించింది. 
 
ఈ క్రమంలో భాగంగా షిరిడీ, శబరిమలలో వసతి, అతిధిగృహ నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించాల్సిందిగా మహరాష్ట్ర, కేరళ ప్రభుత్వాలను రాష్ట్రప్రభుత్వం కోరనుంది. 
 
ఈ మేరకు చర్యలు చేపట్టాల్సిందిగా దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శిని ఆదేశించారు. 
 
రాష్ట్రం నుంచి ఏటా లక్షలాది మంది భక్తులు షిరిడీ, శబరిమల ఆలయాలను దర్శించుకుంటున్న క్రమంలో షిరిడీ సాయిబాబా సంస్ధాన్‌ ట్రస్ట్, శబరిమల ట్రావెన్‌కోర్‌ దేవస్ధానం ట్రస్ట్‌లతో, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో  సంప్రదించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు దేవాదాయశాఖ ప్రత్యేక కార్యదర్శిని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments