Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 నుండి చెన్నైలో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య పవిత్రోత్సవాలు

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (18:49 IST)
త‌మిళ‌నాడు రాష్ట్రం, చెన్నై టి.న‌గ‌ర్‌లోని టిటిడి స‌మాచార కేంద్రంలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ఆగ‌స్టు 18 నుండి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్నారు. ఆగ‌స్టు 17న సాయంత్రం పుణ్యాహవచనం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. 
 
ఇందులో బాగంగా ఆగ‌స్టు 18వ తేదీ ఉద‌యం యాగ‌శాలలో వైదిక కార్య‌క్ర‌మాలు, చతుష్టార్చన, స్వామి, అమ్మ‌వార్ల ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, పవిత్రప్రతిష్ఠ, సాయంత్రం యాగ‌శాల పూజ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.  ఆగ‌స్టు 19న ఉదయం హోమం, పవిత్ర సమర్పణ, సాయంత్రం పవిత్ర హోమం, జ‌రుగ‌నున్న‌ది. 
 
ఆగ‌స్టు 20న  ఉద‌యం హోమాలు, మహాపూర్ణాహుతి, కుంభ‌రాధ‌న‌, స్న‌ప‌న తిరుమంజ‌నం, సాయంత్రం ప‌విత్ర విత‌ర‌ణతో  ప‌విత్రోత్స‌వాలు ముగుస్తాయి. 
 
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments