Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళను పాము కరిస్తే, ఆమెను అక్కడే పెట్టి వాదించుకున్న 108 సిబ్బంది

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (21:17 IST)
శ్రీకాకుళం జిల్లాలో 108 సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. పాము కాటుకు గురైన మహిళను శ్రీకాకుళం తరలించేందుకు రెండు 108 వాహనాల సిబ్బంది మధ్య తలెత్తిన వివాదం వల్ల ఒక ప్రాణం పోయింది. ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించకుండా గంటపాటు వాదించుకున్న రెండు 108 వాహనాల సిబ్బంది వ్యవహారంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
మృతురాలు ఇచ్ఛాపురం మండలం ముచ్చింద్రకు చెందిన సాడి తులసమ్మ. ఆమె పాము కాటుకు గురైంది. పరిస్థితి విషమించడంతో రిమ్స్‌కు రిఫర్ చేశారు ఇచ్ఛాపురం ప్రభుత్వాసుపత్రి సిబ్బంది. 
ఇచ్ఛాపురం 108 వాహనాన్ని కోవిడ్ పేషెంట్లకు కేటాయించడంతో కవిటి నుంచి వాహనాన్ని పిలిపించారు ఆసుపత్రి సిబ్బంది.

అయితే తాము వుండగా కవిటి నుంచి మరో వాహనం ఎలా వస్తుందంటూ 108 వాహనాల సిబ్బంది వాగ్వాదంతో మూడు గంటల పాటు వైద్యం అందకపోవడంతో తులసమ్మ మృతి చెందింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments