Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టినరోజు వేడుకలకు డబ్బులివ్వలేదని తల్లిదండ్రులపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు

Webdunia
గురువారం, 16 మే 2019 (19:53 IST)
ప్రకాశం జిల్లా మార్కాపురం ఎస్సీ, బీసీ కాలనీలో దారుణం జరిగింది. పుట్టినరోజు వేడుకలకు డబ్బులివ్వలేదన్న కారణంతో కన్న తల్లితండ్రులపై కిరోసిన్ పోసి నిప్పంటించాడో కర్కోటకుడు. స్థానికంగా కూలి పనులకెళ్ళే ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ చేసుకోవాలని తల్లితండ్రులను డబ్బులు అడిగాడు.
 
వారు డబ్బులు లేవని చెప్పటంతో బయటకు వెళ్ళి మద్యం సేవించి వచ్చి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంటున్నట్లు బెదిరించాడు. దీంతో వారించేందుకు దగ్గరకు వచ్చిన తల్లిదండ్రులపై కిరోసిన్ పడింది. ఈ సమయంలో ప్రసాద్ అగ్గిపుల్ల వెలిగించటంతో తల్లిదండ్రులు గాలయ్య, లక్ష్మిలు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను మార్కాపురం రిమ్స్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments