మంచినీళ్లు అనుకుని సలసలలాడే టీని తాగేశాడు, మృతి చెందాడు

ఐవీఆర్
శనివారం, 11 అక్టోబరు 2025 (19:17 IST)
అనంతపురం జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకున్నది. మంచినీళ్లు అనుకుని సలసలలాడే వేడి టీని గటగటా తాగేశాడు ఓ బాలుడు. దాంతో అతడు ఆ వేడి టీ గొంతులోకి వెళ్లడంతో విలవిలలాడుతూ స్పృహ తప్పి కిందపడిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. అనంతపురం జిల్లా యాడికి ప్రాంతానికి చెందిన రామస్వామి, చాముండేశ్వరిలకు నాలుగేళ్ల కుమారుడు, ఏడాదిన్నర పాప వున్నారు. రెండు రోజుల క్రితం వారి బాబు హృతిక్ బైట నుంచి వచ్చి ఫ్లాస్కులో వున్న వేడి టీని మంచినీళ్లు అనుకుని గటగటా తాగేసాడు. గొంతు మండిపోవడంతో పెద్దగా ఏడవసాగాడు. గమనించిన తల్లి అతడు టీ తాగినట్లు గమనించి సమీపంలోని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. ఐతే బాబు పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments