Webdunia - Bharat's app for daily news and videos

Install App

విష ప్రయోగంతో 60 వానరాలు మృతి

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (19:44 IST)
మహబూబాబాద్ జిల్లాలో శనిగపురం శివారులో విషప్రయోగం కారణంగా 60 వానరాలు మృతి చెందాయి. వీటికి అటవీ శాఖ అధికారులు సాముహిక అంత్యక్రియలు నిర్వహించారు. మంగళవారం రాత్రి శనిగపురం గ్రామ శివారు గుట్టలో విషప్రయోగంతో కోతులను హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
ఈ ఘటనపై స్పందించిన బీజేపీ నాయకులు హనుమంతుని ప్రతిరూపంగా కొలిచే వానరాలను ఇలా విషప్రయోగం చేసి చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. వానరాలను హతమార్చడం హింసాత్మకమైన నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడడం మానవత్వానికి విరుద్దమని నాయకులు తెలిపారు.
 
ఈ ఘటనపై స్పందించిన అటవీశాఖ అధికారులు ఇలాంటి క్రూరత్వానికి తెగబడిన వారిని త్వరలో గుర్తిస్తామని తెలిపారు. వానరాల మృతిపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments