ఆ మూడు స్థానాలు మినహా 18 స్థానాలకు జనసేన అభ్యర్థుల ఖరారు!

వరుణ్
సోమవారం, 25 మార్చి 2024 (09:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసే 21 అసెంబ్లీ స్థానాలకు గాను 18 చోట్ల అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. మరో మూడు స్థానాల్లో మాత్రం అభ్యర్థులను పెండింగ్‌లో ఉంచింది. అవనిగడ్డ, విశాఖ సౌత్, పాలకొల్లు నియోజవర్గాల్లో మాత్రం అభ్యర్థుల ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలేదు.


ఆరంభంలో ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదివారం రాత్రి మరో 11 మంది పేర్లను ఖరారు చేశారు. దీంతో మొత్తం 18 మంది అభ్యర్థులు ఖరారయ్యారు. అలాగే, ఆ పార్టీ పోటీ చేసే రెండు ఎంపీ స్థానాల్లో మచిలీపట్నం నుంచి బాలశౌరి, కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరును ప్రకటించిన విషయం తెల్సిందే.


మూడు అసెంబ్లీ స్థానాలకు మాత్రం అభ్యర్థులను ఖరారు చేయాల్సివుంది. ఈ ముగ్గురిని కూడా నేడో రేపో ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని జనసేన పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments