Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మూడు స్థానాలు మినహా 18 స్థానాలకు జనసేన అభ్యర్థుల ఖరారు!

వరుణ్
సోమవారం, 25 మార్చి 2024 (09:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసే 21 అసెంబ్లీ స్థానాలకు గాను 18 చోట్ల అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. మరో మూడు స్థానాల్లో మాత్రం అభ్యర్థులను పెండింగ్‌లో ఉంచింది. అవనిగడ్డ, విశాఖ సౌత్, పాలకొల్లు నియోజవర్గాల్లో మాత్రం అభ్యర్థుల ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలేదు.


ఆరంభంలో ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదివారం రాత్రి మరో 11 మంది పేర్లను ఖరారు చేశారు. దీంతో మొత్తం 18 మంది అభ్యర్థులు ఖరారయ్యారు. అలాగే, ఆ పార్టీ పోటీ చేసే రెండు ఎంపీ స్థానాల్లో మచిలీపట్నం నుంచి బాలశౌరి, కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరును ప్రకటించిన విషయం తెల్సిందే.


మూడు అసెంబ్లీ స్థానాలకు మాత్రం అభ్యర్థులను ఖరారు చేయాల్సివుంది. ఈ ముగ్గురిని కూడా నేడో రేపో ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని జనసేన పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments