Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనలోకి ఎస్పీవై రెడ్డి.. ఒకే ఫ్యామిలీ నుంచి నాలుగు టిక్కెట్లు

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (10:39 IST)
జనసేన పార్టీలోకి ఎస్పీవై రెడ్డి చేరిపోయారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో అత్యంత కీలకపాత్ర పోషించే ఎస్పీవై రెడ్డికి తెలుగుదేశం పార్టీ టిక్కెట్ నిరాకరించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో నంద్యాల లోక్‌సభ అభ్యర్థిగా ఎస్పీవై రెడ్డి పేరును జనసేన ఖరారు చేసింది. 
 
అంతేనా... మూడు అసెంబ్లీ స్థానాలకు ఎస్పీవై రెడ్డి కుటుంబసభ్యులు పోటీ చేస్తున్నారు. నంద్యాల ఎంపీగా ఎస్పీవై రెడ్డి బరిలోకి దిగుతుంటే, ఆయన చిన్న కుమార్తె అరవిందరాణి బనగానపల్లి శాసనసభ అభ్యర్థిగా, పెద్ద అల్లుడు సజ్జల శ్రీధర్‌ రెడ్డి నంద్యాల శాసనసభ స్థానంలో పోటీ చేస్తున్నారు. సాధారణంగా ఒక ఫ్యామిలీ నుంచి ఒకరు లేదా ఇద్దరికి టిక్కెట్స్ కేటాయిస్తారు. కానీ, జనసేన మాత్రం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి టిక్కెట్లు కేటాయించి రికార్డు సృష్టించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments