Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిజ్జా బాగోలేదనీ... యజమాని మొహంపై పడేసిన మహిళ

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (10:15 IST)
బాగా ఆకలి అవుతుండటంతో పిజ్జా తిందామని దగ్గర్లోని షాపుకెళ్లి పిజ్జాను ఆర్డరిచ్చిందో ఓ మహిళ. తీరా ఆ పిజ్జా ఆరగించబోయే సమయానికి అది చెడిపోయివుంది. ఇదేంటని షాపు యజమానిని నిలదీస్తే.. అతని దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఆ పిజ్జాను యజమాని మొహంపై పడేసిందా మహిళ. దీనిపై ఆ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 
 
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఫ్లోరిడాకు చెందిన 28 ఏళ్ల సైదా సలీమ్ అనే మహిళ తన కుమారుడుతో కలిసి ఓషాపుకెళ్లి మార్గరెటా పిజ్జా ఆర్డరిచ్చింది. కానీ, షాపు సిబ్బంది ఆమె కోరిన పిజ్జాను సర్వే చేయకుండా సాధారణ పిజ్జాను సర్వ్ చేశారు. పైగా, అది చెడిపోయివుంది. 
 
దాన్ని చూసి సైదా.. ఇదేంటని ప్రశ్నించింది. సిబ్బంది నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో యజమానిని నిలదీసింది. ఆయన వద్ద నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పిజ్జాను ఆయన మొహంపై విసిరేసింది. ఈ సంఘటనపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫలితంగా పోలీసులు కేసు నమోదు చేసి ఆ మహిళను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments