Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిజ్జా బాగోలేదనీ... యజమాని మొహంపై పడేసిన మహిళ

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (10:15 IST)
బాగా ఆకలి అవుతుండటంతో పిజ్జా తిందామని దగ్గర్లోని షాపుకెళ్లి పిజ్జాను ఆర్డరిచ్చిందో ఓ మహిళ. తీరా ఆ పిజ్జా ఆరగించబోయే సమయానికి అది చెడిపోయివుంది. ఇదేంటని షాపు యజమానిని నిలదీస్తే.. అతని దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఆ పిజ్జాను యజమాని మొహంపై పడేసిందా మహిళ. దీనిపై ఆ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 
 
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఫ్లోరిడాకు చెందిన 28 ఏళ్ల సైదా సలీమ్ అనే మహిళ తన కుమారుడుతో కలిసి ఓషాపుకెళ్లి మార్గరెటా పిజ్జా ఆర్డరిచ్చింది. కానీ, షాపు సిబ్బంది ఆమె కోరిన పిజ్జాను సర్వే చేయకుండా సాధారణ పిజ్జాను సర్వ్ చేశారు. పైగా, అది చెడిపోయివుంది. 
 
దాన్ని చూసి సైదా.. ఇదేంటని ప్రశ్నించింది. సిబ్బంది నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో యజమానిని నిలదీసింది. ఆయన వద్ద నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పిజ్జాను ఆయన మొహంపై విసిరేసింది. ఈ సంఘటనపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫలితంగా పోలీసులు కేసు నమోదు చేసి ఆ మహిళను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments