Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీ స్త్రీలకు కొబ్బరినూనె ఎలా పని చేస్తుందో తెలుసా?

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (11:50 IST)
గర్భం దాల్చిన స్త్రీలు కొబ్బరినూనెను ఒంటికి రాసుకోవాలి. ఇలాచేయడం ద్వారా కాన్పు తర్వాత చర్మం మీద కనిపించే గీతలు, మచ్చలు తొలగిపోతాయి. వంటలో టేబుల్ స్పూన్ కొబ్బరినూనె వేయాలి. దీంతో గర్భిణుల్లో కనిపించే మార్నింగ్‌ సిక్‌నెస్‌, వికారం వంటివి తగ్గుతాయి.

తల్లి పాల తరువాత లారిక్‌ యాసిడ్‌ అధికంగా లభించేది కొబ్బరి నూనెలోనే. ఇది తల్లి, బిడ్డ రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠం చేస్తుంది. అంతేకాదు బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇంకా పసిపిల్ల చర్మ సంరక్షణకు కూడా కొబ్బరినూనె చిన్న పిల్లల సున్నితమైన చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. దోమకాటు వల్ల పిల్లల చర్మం మీద ఎర్రటి మచ్చలు, దురద వంటివి ఏర్పడినప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె రాస్తే చాలు తగ్గిపోతాయి.

అలాగే రోజూ కొబ్బరి నూనెను వాడటం ద్వారా అది బాడీ లోషన్‌గా పనిచేస్తుంది. ఇది క్లీన్సర్‌, మాయిశ్చరైజర్‌, హెయిర్‌ కండీషనర్‌‌గా ఉపయోగపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతి మహిళలంతా వేశ్యలా? మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి - ఎన్.సి.డబ్ల్యూ సమన్లు

సజ్జల.. ఒక మూర్ఖుడిలా మాట్లాడారు... జగన్ సొంత చెల్లికే మర్యాద లేదు : వైఎస్ షర్మిల

సజ్జలా... నువ్వు జగన్‌కు గుమస్తావి.. బంట్రోతువి... : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

పెరుగుతున్న అప్పులు, చేతి రుణాలతో స్నేహితుల ఒత్తిడి.. వ్యక్తి ఆత్మహత్య

ప్రియుడితో పారిపోవచ్చుగా.. నా అన్న ప్రాణాలు ఎందుకుతీశావ్... శ్రష్టి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు పొగరు నిజమే.. దానికి కారణం కూడా నేనే : బాలకృష్ణ

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

తర్వాతి కథనం
Show comments