Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మిస్ ఇండియా' రన్నరప్‌గా తెలుగమ్మాయి... విజేత ఎవరు?

మిస్ ఇండియా రెండో రన్నరప్‌గా తెలుగమ్మాయి ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రేయారావ్ కామవరపు నిలిచింది. అలాగే, మిస్ ఇండియా విజేతగా తమిళనాడుకు చెందిన అనుక్రీతి వాస్ ఎంపికకాగా, మొదటి రన్నరప్‌

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (10:56 IST)
మిస్ ఇండియా రెండో రన్నరప్‌గా తెలుగమ్మాయి ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రేయారావ్ కామవరపు నిలిచింది. అలాగే, మిస్ ఇండియా విజేతగా తమిళనాడుకు చెందిన అనుక్రీతి వాస్ ఎంపికకాగా, మొదటి రన్నరప్‌గా హర్యానా రాష్ట్రానికి చెందిన మీనాక్షి చౌదరి ఎంపికైంది. దీంతో మిస్ వరల్డ్ 2018 పోటీల్లో భారత తరపున అనుక్రీతి పాల్గొనబోతుంది.
 
మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే పోటీలు మంగళవారం రాత్రి ముంబైలోని అట్టహాసంగా జరిగింది. ఇందులో క్రికెటర్లు ఇర్ఫన్ పఠాన్, కేఎల్ రాహుల్, ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా, బాలీవుడ్ నటి మలైకా అరోరా, నటులు బాబీ డియోల్, కునాల్ కపూర్ వంటి ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. 
 
ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జొహార్, గాయకుడు ఆయుష్మాన్ ఖురానా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. బాలీవుడ్ నటీమణులు మాధురీ దీక్షిత్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లు తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments