లైకుల కంటే ప్రాణాలే ముఖ్యం.. ఈ వీడియో చూస్తే..? (Video)

Webdunia
బుధవారం, 13 జులై 2022 (19:42 IST)
Sea
లైకుల కోసం ప్రాణాలు తీసుకోవద్దని ఈ వీడియో ద్వారా గ్రహించాల్సిందే. ఈ  వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో ఇద్దరు అమ్మాయిలు సముద్రపు పెద్ద అలలో చిక్కుకున్నారు. సముద్రపు ఒడ్డున రాళ్లపై నిలబడి ప్రజలు అలలతో ఫోటోలు దిగుతున్నారు.
 
ఇంతలో ఇలాంటి ప్రమాదం జరిగింది, ఇది వారు జీవితాంతం మరచిపోలేరు. ఈ వీడియోను IPS దీపాంశు కబ్రా తన ట్విట్టర్ ఖాతా నుండి షేర్ చేశారు. వర్షాకాలంలో బీచ్‌కి వెళ్లేముందు ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఈ వీడియో తప్పక చూడాల్సిందే.
 
వైరల్ అవుతున్న వీడియోలో బీచ్‌లో వర్షం తర్వాత బలమైన అలలు వస్తున్నాయి. అక్కడికి వచ్చే పర్యాటకులు ఈ వాతావరణాన్ని, అలలను ఆస్వాదిస్తున్నారు. కానీ ఉన్నట్టుండి వచ్చిన కెరటం.. పర్యాటకులను సముద్రలోకి లాక్కెళ్లింది.  
 
ఈ వీడియోను ఐపీఎస్ దీపాంశు కబ్రా ఈ వీడియోను ట్విట్టర్ ఖాతాతో షేర్ చేసిన వెంటనే, దీన్ని కొన్ని గంటల్లో 2.5 లక్షల మంది చూశారు, అయితే 9000 మందికి పైగా దీన్ని లైక్ చేసారు. 
 
ఇది ఒమన్‌లో జరిగిన ప్రమాదం. ఇందులో పర్యాటకులు అధిక ఆటుపోట్లకు గురయ్యారు. వీరిలో కొందరు మాత్రమే మరణించగా మరికొందరు గల్లంతయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?

PrakashRaj: ధురంధర్-2 పై ప్రకాష్ రాజ్ విమర్శ - రామ్ గోపాల్ వర్మ ప్రశంస

మా ప్రేయసిరావే రేంజ్‌లో పిఠాపురంలో... హిట్ అవ్వాలని కోరుకుంటున్నా: శ్రీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

GLP-1 థెరపీకి వారానికి చికిత్స ఖర్చు రూ. 325 ఖర్చు, ఎలా?

జైడస్ బహుళ-మోతాదుల పెన్ పరికరంలో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌

ఎండు ద్రాక్షను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

కంటెంట్, వాణిజ్యాల సమ్మిళిత ప్రపంచంలో జీవిస్తున్నజెన్ ఆల్ఫా వెల్లడించిన ఏఎస్‌సీఐ అధ్యయనం

తర్వాతి కథనం
Show comments