లైకుల కంటే ప్రాణాలే ముఖ్యం.. ఈ వీడియో చూస్తే..? (Video)

Webdunia
బుధవారం, 13 జులై 2022 (19:42 IST)
Sea
లైకుల కోసం ప్రాణాలు తీసుకోవద్దని ఈ వీడియో ద్వారా గ్రహించాల్సిందే. ఈ  వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో ఇద్దరు అమ్మాయిలు సముద్రపు పెద్ద అలలో చిక్కుకున్నారు. సముద్రపు ఒడ్డున రాళ్లపై నిలబడి ప్రజలు అలలతో ఫోటోలు దిగుతున్నారు.
 
ఇంతలో ఇలాంటి ప్రమాదం జరిగింది, ఇది వారు జీవితాంతం మరచిపోలేరు. ఈ వీడియోను IPS దీపాంశు కబ్రా తన ట్విట్టర్ ఖాతా నుండి షేర్ చేశారు. వర్షాకాలంలో బీచ్‌కి వెళ్లేముందు ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఈ వీడియో తప్పక చూడాల్సిందే.
 
వైరల్ అవుతున్న వీడియోలో బీచ్‌లో వర్షం తర్వాత బలమైన అలలు వస్తున్నాయి. అక్కడికి వచ్చే పర్యాటకులు ఈ వాతావరణాన్ని, అలలను ఆస్వాదిస్తున్నారు. కానీ ఉన్నట్టుండి వచ్చిన కెరటం.. పర్యాటకులను సముద్రలోకి లాక్కెళ్లింది.  
 
ఈ వీడియోను ఐపీఎస్ దీపాంశు కబ్రా ఈ వీడియోను ట్విట్టర్ ఖాతాతో షేర్ చేసిన వెంటనే, దీన్ని కొన్ని గంటల్లో 2.5 లక్షల మంది చూశారు, అయితే 9000 మందికి పైగా దీన్ని లైక్ చేసారు. 
 
ఇది ఒమన్‌లో జరిగిన ప్రమాదం. ఇందులో పర్యాటకులు అధిక ఆటుపోట్లకు గురయ్యారు. వీరిలో కొందరు మాత్రమే మరణించగా మరికొందరు గల్లంతయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments