Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ఫ్యాన్ స్పీడ్- 22 వేల ఓట్ల మెజారిటీ, పత్తా లేని జనసేన-భాజపా

Webdunia
ఆదివారం, 2 మే 2021 (10:17 IST)
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ఫలితాల్లో వైసిపి అభ్యర్థి గురుమూర్తి దూసుకు వెళుతున్నారు. మొదటి రౌండులో ఆయన తన సమీప తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మిపై 22 వేల ఓట్లు మెజారిటీతో వున్నారు. ప్రతి రౌండుకు ఆయన మెజారిటీ పెరుగుతూ వెళ్తోంది.
 
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌‌లలో వైసీపీ విజయం ఖాయమని చెప్పారు. ఇప్పుడు దాదాపు అవే నిజం కాబోతున్నాయి. కాగా జనసేన-భాజపాకి కలిసి కేవలం 3694 ఓట్లు వచ్చాయి.
 
ఇక నాగార్జున సాగర్ అసెంబ్లీ ఫలితంలో తెరాస దూసుకు పోతోంది. అక్కడ నోముల భగత్ తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డిపై 6 వేల మెజారిటీతో వున్నారు. కాగా 5 రౌండ్లు తర్వాత 957 మాత్రమే రావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహావతార్ నరసింహ: పురాణాలకు దగ్గరగా వుంది.. మహావతార్ నరసింహ అవతారాన్ని చూసినట్లుంది (video)

సారధి స్టూడియోలో భీమవరం టాకీస్ 15 చిత్రాలు ప్రారంభం

ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు కథ ఏం చెప్పబోతోంది తెలుసా !

మర్డర్ నేపథ్యంతోపాటు సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ మధ్య లవ్ ట్రాక్

Cherry: సినీ కార్మికుల కోసం నిర్మాతలు కీలక నిర్ణయాలు వెల్లడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments