Webdunia - Bharat's app for daily news and videos

Install App

వావ్ గోల్డెన్ టైగర్, మన దేశంలోనే, ఎక్కడ వుందో తెలుసా?

Webdunia
సోమవారం, 13 జులై 2020 (20:24 IST)
కర్టెసీ-ట్విట్టర్
రామాయణంలో బంగారు లేడి గురించి మనం విన్నాం. ఆ బంగారు లేడి కావాలని సీతమ్మ అడగటం, శ్రీరాముడు దానికోసం అడవిలోకి వెళ్లడం తెలుసు. ఐతే పురాణాల్లో బంగారు లేడి గురించి తెలుసు కానీ ఇప్పుడు నిజంగానే మన దేశంలో ఓ బంగారు పులి.. గోల్డెన్ టైగర్ దర్శనమిచ్చి ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది.
 
నిజానికి ఇలాంటి బంగారు పులులు చాలా అరుదుగా కనిపిస్తాయి. చెప్పాలంటే ఈ దశాబ్దంలోనే ఇలాంటి పులి వున్నట్లు గణాంకాల్లో స్పష్టమైంది. పులులు అంతరించిపోతున్న జాతి అని మనకు తెలుసు. ఈ జాతులను సంరక్షించడానికి భారతదేశం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు భారతదేశంలో గోల్డెన్ టైగర్ యొక్క నివాసం అంటే అంతా ఆశ్చర్యపోతున్నారు.
 
కాజీరంగ నేషనల్ పార్కులో గంభీరమైన గోల్డెన్ టైగర్‌ను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ మయూరేష్ హెండ్రే తన కెమేరాలో బంధించారు. ఈ చిత్రాలను ఐఎఫ్ఎస్ పర్వీన్ కస్వాన్ పంచుకున్నారు. నిజానికి ఈ చిత్రాలు కొంతకాలం క్రితమే తీయబడ్డాయి కానీ ట్విట్టర్లో భాగస్వామ్యం చేయబడిన తరువాత అవి వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments