Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ గవర్నర్ తమిళసైని రాష్ట్రపతి పదవి వరించనున్నదా? ప్రధాని ఏం చెప్పారు?

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (13:53 IST)
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరాజన్‌ను రాష్ట్రపతి పదవి వరించనున్నదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించిన తర్వాత ఏ రాష్ట్ర గవర్నర్‌తోనూ సమావేశం కాలేదు. ఈ నేపధ్యంలో ప్రధానితో తెలంగాణ గవర్నర్ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 
దక్షిణాది నుంచి ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవిలో వున్నారు. ఐతే ఆర్.వెంకట్రామన్ తర్వాత రాష్ట్రపతి పదవిని అలంకరించిన వారు దక్షిణాది నుంచి లేరు. కనుక తమిళనాడుకు చెందిన తమిళసై సౌందరాజన్‌ను రాష్ట్రపతి పదవికి ఎన్డీయే ఎంపిక చేస్తుందనే ప్రచారం జరుగుతోంది.

మరోవైపు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్-గవర్నర్ తమిళసైని ప్రోటోకాల్ విషయాల్లో పట్టించుకోవడంలేదన్న వాదనలు వస్తున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన విషయాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద తెలంగాణ గవర్నర్ తమిళసైకి రాష్ట్రపతి పదవి చర్చ జోరందుకున్న నేపధ్యంలో దీనిపై క్లారిటీ రావాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments