Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కేరళ ఫోటో...?

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (17:52 IST)
పెళ్లికి ముందే ఫోటో ఆల్బమ్స్ తయారు చేసే ఫోటో స్టూడియోలు భారీగా పుట్టుకొచ్చాయి. తామెంతో కాలం నుంచి పరిచయమున్న ప్రేమికుల్లా, వధూవరులు ఫోటోలు దిగుతున్నారు. ఈ ఫోటోలు జీవితాంతం గుర్తుండిపోయేలా వుంటున్నాయి. తాజాగా, కేరళలోని కొచ్చి సమీపంలోని చెరతాల గ్రామంలో బిచూ ప్రతాపన్, ఇందు తీయించుకున్న పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
వీరిద్దరూ పెరట్లోని ఓ చిన్న నీటి కుంటలో ఉరిలిగా పిలిచే తట్టలో పరస్పరం అభిముఖంగా ఒదిగి, పై నుంచి వర్షపు జల్లులు కురుస్తుండగా, తన్మయత్వంతో మునిగి తేలుతున్నట్లు ఓ ఫోటో తీయించుకున్నారు. దాదాపు పదేళ్లుగా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న సిద్ధార్థ్, ఈ ఫోటో తీశాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments