Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ జంట పోస్ట్ వెడ్డింగ్ ఫోటోలు వైరల్.. బురదలో దొర్లుతూ..

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (16:15 IST)
ప్రతి జంట తమ వివాహ వేడుకను సేవ్ చేయాలని కోరుకుంటుంది. ఆ సమయంలో తీసే ఫోటోలను చాలాకాలం పాటు భద్రపరచాలనుకుంటుంది. ఇందుకోసం ఫోటో షూట్స్ చేస్తుంటుంది. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్‌ల హవా కొనసాగుతోంది. సెలెబ్రిటీల తరహాలో ప్రస్తుతం చాలామంది తమ వివాహ ఫోటోలను వివిధ రకాలుగా ఫోజులిచ్చి తీసుకుంటున్నారు. 
 
తాజాగా ఓ కేరళ జంట పోస్టు చేసిన పోస్టు వెడ్డింగ్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వారి వివాహానికి తీసే ఫోటో షూట్ చిరస్మరణీయమైనదిగా వుండాలనుకున్నారు. ఈ క్రమంలో ఆ జంట తీసిన ఫోటోలు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. 


ఈ షూట్‌కు నాయకత్వం వహించిన ఫోటోగ్రాఫర్ బిను సీన్స్ ఫోటోగ్రఫి, ఈ చిత్రాలను "మడ్ లవ్,  పోస్ట్ వెడ్డింగ్ జోస్, అనిషా 994648498 ఫోటోగ్రఫి: బిను సీన్స్ అని క్యాప్షన్ పెట్టారు. ఆపై హ్యాష్‌ట్యాగ్ అనుసరించింది.
 
ఈ ఫోటోషూట్‌లో పాల్గొన్న జంట జోస్, అనిషా. వారు ఉత్తమ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments