Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాతిపై కూర్చున్న జంట.. మహిళను కొట్టుకుపోయిన భారీ కెరటం (video)

సెల్వి
మంగళవారం, 18 జులై 2023 (17:24 IST)
Bandra
ముంబైలోని బాంద్రాలో అతిపెద్ద కెరటంలో ఓ మహిళ కొట్టుకుపోయిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె నీటిలో అలా కొట్టుకుపోతుంటే.. పిల్లలు భయంతో అరుస్తున్నట్లు ఆ వీడియోలో కలదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. జ్యోతి సోనార్‌గా గుర్తించబడిన 32 ఏళ్ల మహిళ ముంబైలోని బాంద్రాలోని బ్యాండ్‌స్టాండ్ వద్ద భారీ కెరటంలో కొట్టుకుపోయింది. ఆమె భర్త, ఆమె పిల్లలు ఆ సమయంలో పెద్దగా అరుస్తూ నిస్సహాయంగా చూస్తుండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ ఘటనకు సంబంధించి ఇంటర్నెట్‌లో భయానక క్లిప్‌లు వైరల్ అవుతున్నాయి. ఈ భయంకరమైన సంఘటన జరిగినప్పుడు దంపతులు ఒక రాతిపై కూర్చున్నారు. వారి పిల్లలు ఆనందకరమైన క్షణాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంతలో అతిపెద్ద కెరటం ఆమెను అలా కొట్టుకుపోయింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments