Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాతిపై కూర్చున్న జంట.. మహిళను కొట్టుకుపోయిన భారీ కెరటం (video)

సెల్వి
మంగళవారం, 18 జులై 2023 (17:24 IST)
Bandra
ముంబైలోని బాంద్రాలో అతిపెద్ద కెరటంలో ఓ మహిళ కొట్టుకుపోయిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె నీటిలో అలా కొట్టుకుపోతుంటే.. పిల్లలు భయంతో అరుస్తున్నట్లు ఆ వీడియోలో కలదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. జ్యోతి సోనార్‌గా గుర్తించబడిన 32 ఏళ్ల మహిళ ముంబైలోని బాంద్రాలోని బ్యాండ్‌స్టాండ్ వద్ద భారీ కెరటంలో కొట్టుకుపోయింది. ఆమె భర్త, ఆమె పిల్లలు ఆ సమయంలో పెద్దగా అరుస్తూ నిస్సహాయంగా చూస్తుండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ ఘటనకు సంబంధించి ఇంటర్నెట్‌లో భయానక క్లిప్‌లు వైరల్ అవుతున్నాయి. ఈ భయంకరమైన సంఘటన జరిగినప్పుడు దంపతులు ఒక రాతిపై కూర్చున్నారు. వారి పిల్లలు ఆనందకరమైన క్షణాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంతలో అతిపెద్ద కెరటం ఆమెను అలా కొట్టుకుపోయింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments