Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాతిపై కూర్చున్న జంట.. మహిళను కొట్టుకుపోయిన భారీ కెరటం (video)

సెల్వి
మంగళవారం, 18 జులై 2023 (17:24 IST)
Bandra
ముంబైలోని బాంద్రాలో అతిపెద్ద కెరటంలో ఓ మహిళ కొట్టుకుపోయిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె నీటిలో అలా కొట్టుకుపోతుంటే.. పిల్లలు భయంతో అరుస్తున్నట్లు ఆ వీడియోలో కలదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. జ్యోతి సోనార్‌గా గుర్తించబడిన 32 ఏళ్ల మహిళ ముంబైలోని బాంద్రాలోని బ్యాండ్‌స్టాండ్ వద్ద భారీ కెరటంలో కొట్టుకుపోయింది. ఆమె భర్త, ఆమె పిల్లలు ఆ సమయంలో పెద్దగా అరుస్తూ నిస్సహాయంగా చూస్తుండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ ఘటనకు సంబంధించి ఇంటర్నెట్‌లో భయానక క్లిప్‌లు వైరల్ అవుతున్నాయి. ఈ భయంకరమైన సంఘటన జరిగినప్పుడు దంపతులు ఒక రాతిపై కూర్చున్నారు. వారి పిల్లలు ఆనందకరమైన క్షణాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంతలో అతిపెద్ద కెరటం ఆమెను అలా కొట్టుకుపోయింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments