Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడనీ... వాటిని కోసేసిన మొదటి భార్య.. ఎక్కడ?

సమాజంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. వీటివల్ల అనేక దారుణాలు కూడా జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రియుడి సుఖానికి ఆశపడి కట్టుకున్న భర్తలనే చంపే స్థాయికి భార్యలు చేరుకున్నారు.

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (11:38 IST)
సమాజంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. వీటివల్ల అనేక దారుణాలు కూడా జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రియుడి సుఖానికి ఆశపడి కట్టుకున్న భర్తలనే చంపే స్థాయికి భార్యలు చేరుకున్నారు. తాజాగా ఓ మహిళ కట్టుకున్న భర్త మర్మాంగాలను కోసిపారేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో ఈ దారుణం జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ముజఫర్ నగర్‌కు చెందిన దంపతులకు పిల్లలు లేరు. దీంతో భార్య అనుమతితో భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి మొదటి భార్యను భర్త పట్టించుకోవడం మానేశాడు. దీంతో మొదటి భార్య ఆగ్రహానికి గురైంది. ఆ కోపంతోనే ఆమె భర్త మర్మాంగాలను కోసేసింది. చాలా విషమ పరిస్థితుల్లో అతన్ని హాస్పటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం