రైలుకి అగ్నిప్రమాదం: బోగీలను నెట్టుకుని వెళ్లిన ప్రయాణికులు-Video

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (16:45 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ దౌరాలా రైల్వే స్టేషనులో ఆగి వున్న ప్యాసింజరు రైలు అగ్నిప్రమాదానికి గురైంది. ఐతే రైలు స్టేషనులో ఆగి వుండటం వల్ల ప్రాణనష్టం తప్పింది. ఐతే రైలు బోగీకి నిప్పంటుకుని మిగిలిన బోగీలు కూడా దగ్ధమవ్వడం ప్రారంభమైంది.

 
దీనితో ప్రయాణికులంతా మూకుమ్మడిగా నిప్పు అంటుకున్న రైలు బోగీలను వేరు చేసి మిగిలిన రైలు బోగీలను పట్టాలపై నెట్టుకుంటూ వెళ్లారు. ఆ బోగీలన్నిటినీ అలా ప్రయాణికులే నెట్టుకుంటూ వెళ్లడాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి షేర్ చేసాడు. దీన్ని చూసిన నెటిజన్లు శభాష్ అంటూ వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments