Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిక్కర్ సీసాలపైనా అలా ముద్రించాలి... హైకోర్టులో పిల్

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (16:28 IST)
మద్యం సీసాలు ప్యాకేజీలపై ఆరోగ్య హెచ్చరికను ప్రచురించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టు పిల్ దాఖలైంది. కానీ దీనిపై నోటీసు ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది.

ఢిల్లీలో మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు (డ్రగ్స్) నిషేధించాలని లేదంటే కనీసం వాటిని నియంత్రించేందుకు ఆదేశాలు జారీ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. సిగరెట్ బాక్సులపై ముద్రించినట్టుగానే లిక్కర్ సీసాలపైనా హెచ్చరికలకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ కోర్టును కోరారు.
 
ఔషధంగా ఇచ్చే లిక్కర్ సీసాలపై హెచ్చరికలు ముద్రించడం సాధ్యపడదని ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వటానికి ధర్మాసనం తిరస్కరించింది. ఈ విషయంలో ఏం చేయగలమన్నది తదుపరి విచారణ సందర్భంగా పరిశీలిస్తామంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణలతో కూడిన ధర్మాసనం జూలై 4కు వాయిదా వేసింది.
 
ధూమపానం కంటే మద్యపానం పది రెట్లు ప్రమాదకరమని, అయితే మద్యం బాటిళ్లపై ఆరోగ్య హెచ్చరికను ఉపయోగించలేదని, సిగరెట్ ప్యాకెట్లపై ఉన్నట్లుగా అన్ని ఆల్కహాల్ బాటిళ్లలో తప్పనిసరిగా ఆరోగ్య హెచ్చరికలను కలిగి ఉండాలని కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

మజాకా సెన్సార్ పూర్తి- యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన బోర్డ్

సకెస్స్ కోసం రెండు సినిమాల షూటింగ్ లు చేస్తున్న రవితేజ

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments