Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదు నగరంలో ఐపీఎస్‌లకు పోస్టింగులు

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (16:17 IST)
హైదరాబాదు నగరంలో పలువురు ఐపీఎస్‌లకు తెలంగాణ ప్రభుత్వం పోస్టులు ఇచ్చింది. సైబరాబాద్ డీసిపి విజయ్ కుమార్‌ను ఆకస్మికంగా బదిలీ చేస్తూ ఆయనను డీజిపికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

 
సెంట్రల్ జోన్ డీసీపీగా రాజేశ్ చంద్రను, సౌత్ జోన్ డీసీపిగా చైతన్యను, ఈస్ట్ జోన్ డీసీపిగా సతీష్‌ను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. కాగా డీసీపి విజయ్ కుమార్ ను ఉన్నఫళంగా ఎందుకు బదలీ చేసారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

 
కాగా ఈ బదిలీలు సర్వసాధారణంగా జరిగేవేనని అధికారులు చెపుతున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments