హైదరాబాదు నగరంలో ఐపీఎస్‌లకు పోస్టింగులు

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (16:17 IST)
హైదరాబాదు నగరంలో పలువురు ఐపీఎస్‌లకు తెలంగాణ ప్రభుత్వం పోస్టులు ఇచ్చింది. సైబరాబాద్ డీసిపి విజయ్ కుమార్‌ను ఆకస్మికంగా బదిలీ చేస్తూ ఆయనను డీజిపికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

 
సెంట్రల్ జోన్ డీసీపీగా రాజేశ్ చంద్రను, సౌత్ జోన్ డీసీపిగా చైతన్యను, ఈస్ట్ జోన్ డీసీపిగా సతీష్‌ను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. కాగా డీసీపి విజయ్ కుమార్ ను ఉన్నఫళంగా ఎందుకు బదలీ చేసారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

 
కాగా ఈ బదిలీలు సర్వసాధారణంగా జరిగేవేనని అధికారులు చెపుతున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుస్మితా సేన్ ఓ డైమండ్ డిగ్గర్.. కెప్ట్ బాయ్‌ఫ్రెండ్‌లా ఉండేవాడిని: లలిత్ మోదీ

విజయ్ తర్వాత ధనుష్ రాజకీయాల్లోకి వస్తారా? కస్తూరి రాజా ఏమంటున్నారు?

ఫ్లాట్ బెల్లీ కోసం అష్టకష్టాలు పడ్డాను.. చివరికి పొట్ట కింది కొవ్వు వుంటే మంచిది గ్రహించాను

Nikhil: వియత్నాంలో యుద్ధ విన్యాసాలు నేర్చుకుని స్వయంభూ తో సిద్ధంగా వున్న నిఖిల్

Mahesh Babu : తెలుగు రాష్ట్రాలలో ఏకైక ఐమాక్స్ స్క్రీన్‌ను లాంచ్ చేయనున్న ఏఎంబీ సినిమాస్

తర్వాతి కథనం
Show comments