Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో హెల్త్ ప్రొఫైల్ సర్వే ప్రారంభించిన మంత్రి హరీశ్, ఇది ఎందుకంటే?

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (16:03 IST)
తెలంగాణలో హెల్త్ ప్రొఫైల్ సర్వేను మంత్రి హరీశ్ రావు ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ప్రారంభించారు. హెల్త్ ప్రొఫైల్లో భాగంగా 18 ఏళ్లు నిండినవారి ఆరోగ్య పరిస్థితులతో కూడిన సమాచారాన్ని నమోదు చేస్తారు. వారి వివరాలతో కూడిన హెల్త్ కార్డులు ఇస్తారు.

 
ఈ కార్డులు అత్యవసర ఆరోగ్య సేవలు అందించాల్సి వచ్చినప్పుడు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ములుగు జిల్లాలో ఈ సర్వే 40 రోజుల్లో పూర్తవుతుందని చెప్పిన ఆయన ఈ సర్వే కోసం మొత్తం 197 బృందాలు రంగంలోకి దిగాయన్నారు. ఇందుకోసం రూ. 10 కోట్ల నిధులను విడుదల చేసినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments