Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో హెల్త్ ప్రొఫైల్ సర్వే ప్రారంభించిన మంత్రి హరీశ్, ఇది ఎందుకంటే?

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (16:03 IST)
తెలంగాణలో హెల్త్ ప్రొఫైల్ సర్వేను మంత్రి హరీశ్ రావు ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ప్రారంభించారు. హెల్త్ ప్రొఫైల్లో భాగంగా 18 ఏళ్లు నిండినవారి ఆరోగ్య పరిస్థితులతో కూడిన సమాచారాన్ని నమోదు చేస్తారు. వారి వివరాలతో కూడిన హెల్త్ కార్డులు ఇస్తారు.

 
ఈ కార్డులు అత్యవసర ఆరోగ్య సేవలు అందించాల్సి వచ్చినప్పుడు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ములుగు జిల్లాలో ఈ సర్వే 40 రోజుల్లో పూర్తవుతుందని చెప్పిన ఆయన ఈ సర్వే కోసం మొత్తం 197 బృందాలు రంగంలోకి దిగాయన్నారు. ఇందుకోసం రూ. 10 కోట్ల నిధులను విడుదల చేసినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments