Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో హెల్త్ ప్రొఫైల్ సర్వే ప్రారంభించిన మంత్రి హరీశ్, ఇది ఎందుకంటే?

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (16:03 IST)
తెలంగాణలో హెల్త్ ప్రొఫైల్ సర్వేను మంత్రి హరీశ్ రావు ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ప్రారంభించారు. హెల్త్ ప్రొఫైల్లో భాగంగా 18 ఏళ్లు నిండినవారి ఆరోగ్య పరిస్థితులతో కూడిన సమాచారాన్ని నమోదు చేస్తారు. వారి వివరాలతో కూడిన హెల్త్ కార్డులు ఇస్తారు.

 
ఈ కార్డులు అత్యవసర ఆరోగ్య సేవలు అందించాల్సి వచ్చినప్పుడు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ములుగు జిల్లాలో ఈ సర్వే 40 రోజుల్లో పూర్తవుతుందని చెప్పిన ఆయన ఈ సర్వే కోసం మొత్తం 197 బృందాలు రంగంలోకి దిగాయన్నారు. ఇందుకోసం రూ. 10 కోట్ల నిధులను విడుదల చేసినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments