Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పన్ను పెంపుతో వస్త్ర రంగం నాశనం: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మకు నారా లోకేష్ లేఖ

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (15:48 IST)
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాసారు. హస్త కళలు, చేనేత వృత్తులపై జీఎస్టీ 5 నుంచి 12 శాతానికి పెంచడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేసారు.

 
ఈ పన్ను వల్ల చేనేత రంగం నాశనమవుతుందనీ, అసలే కోవిడ్ కష్టాల్లో కొట్టుకులాడుతున్న ఈ రంగంపై జీఎస్టీ పన్ను పెంపుతో మరింత భారం మోపవద్దని అభ్యర్థించారు. పెంచిన పన్నును తిరిగి 5 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విశాల్‌తో అభినయ ప్రేమలో వుందా? అసలు విషయం ఏంటో తెలుసా?

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ మూడో షెడ్యూల్ పూర్తి

బాలీవుడ్‌కు మరో ఆప్షన్ లేదు... దక్షిణాది నటీనటులు అవసరం కావాలి : రెజీనా

డాకు మహారాజ్ ఫ్లాప్ - నిర్మాత నాగ వంశీ పై ట్రోలింగ్

ఇంట్లో నా పరువు కాపాడండి చైతన్య అక్కినేని వేడుకోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ పర్యటన: తాజా ఫ్యాషన్ ప్రపంచంలోకి ద వన్ అండ్ వోన్లీ

తర్వాతి కథనం
Show comments