Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానులకే మేం కట్టుబడి వున్నాం, చట్టాలు చేసేది అసెంబ్లీనే: బొత్స

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (15:39 IST)
ఏపీ రాజధాని అమరావతే అంటూ హైకోర్టు తీర్పునిచ్చిన నేపధ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి రాజధాని గురించి మాట్లాడారు. తమ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి వుందనీ, అధికార వికేంద్రీకరణ జరగాల్సిందేనని చెప్పారు.

 
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందాలనేది సీఎం జగన్ మోహన్ రెడ్డి అభిమతమన్నారు. అందుకోసమే ఈ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఐతే చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి మేలు చేసేందుకే అలాంటి నిర్ణయాలు తీసుకుంటారని విమర్శించారు.

 
చట్టాలు చేసేందుకే అసెంబ్లీ, పార్లమెంటు వున్నాయంటూ చెప్పారు. మరి కొత్తగా మూడు రాజధానుల బిల్లును లోపాలను సరిచేసి మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెడతారేమో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments