Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానులకే మేం కట్టుబడి వున్నాం, చట్టాలు చేసేది అసెంబ్లీనే: బొత్స

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (15:39 IST)
ఏపీ రాజధాని అమరావతే అంటూ హైకోర్టు తీర్పునిచ్చిన నేపధ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి రాజధాని గురించి మాట్లాడారు. తమ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి వుందనీ, అధికార వికేంద్రీకరణ జరగాల్సిందేనని చెప్పారు.

 
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందాలనేది సీఎం జగన్ మోహన్ రెడ్డి అభిమతమన్నారు. అందుకోసమే ఈ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఐతే చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి మేలు చేసేందుకే అలాంటి నిర్ణయాలు తీసుకుంటారని విమర్శించారు.

 
చట్టాలు చేసేందుకే అసెంబ్లీ, పార్లమెంటు వున్నాయంటూ చెప్పారు. మరి కొత్తగా మూడు రాజధానుల బిల్లును లోపాలను సరిచేసి మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెడతారేమో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments