Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘాట్ రోడ్డుపై వెళ్తూ అదుపుతప్పి లోయలో పడ్డ కారు: ఐదుగురు మృతి

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (15:29 IST)
జమ్మూకాశ్మీర్ సాంబాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం కాశ్మీరు లోని సాంబా ఘాట్ రోడ్డుపై వెళుతున్నఎస్.యు.వి వాహనం అదుపు తప్పి పక్కనే వున్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

 
ప్రమాదం జరిగిన ప్రాంతానికి పోలీసులు హుటాహుటిన చేరుకున్నారు. క్షతగాత్రులకు సహాయకచర్యలు అందించారు. ఈ ప్రమాదంలో లోయలో పడిన కారు నుజ్జునుజ్జయింది. కాగా ప్రయాణికులు పంజాబ్ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments