Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Advertiesment
Four
, శనివారం, 5 మార్చి 2022 (12:44 IST)
ములుగు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురికి తీవ్రంగా గాయాలైనాయి. మృతిచెందిన నలుగురిని అజయ్ (12), కిరణ్ (16), కౌసల్య (60), ఆటో డ్రైవర్ జానీ (23)గా గుర్తించారు. 
 
వీరంతా ఆటోలో అన్నారం షరీఫ్ దర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండో అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్‌పై రష్యా దాడులు