Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాఖాతంలో వాయుగుండం: ఆ మూడు జిల్లాలకు వర్షాలు

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (15:15 IST)
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీ జిల్లాల్లో వర్షాలు కురువనున్నాయి. చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై వున్న ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర మధ్య తీరం దాటే అవకాశం వున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

 
వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. కాగా తీర ప్రాంతంలో తగు చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments