Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్‌ను పక్కనబెట్టేసిన ఎలాన్ మస్క్.. కుప్పకూలిన షేర్లు

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (16:52 IST)
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ను కైవసం చేసుకోవాలని భావించిన అమెరికా కుబేరుడు ఎలాన్ మస్క్ ఇపుడు దాన్ని పక్కనబెట్టేశారు. దీంతో ట్విట్టర షేర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలనుకున్న డీల్‌ను తాత్కాలికంగా పక్కనపెట్టేసినట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
స్పామ్, ఫేక్ అకౌంట్లకు సంబంధించిన వివరాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, అందుకే ఈ డీల్‌ను తాత్కాలికంగా హోల్డ్‌లో పెడుతున్నట్టు తెలిపారు. ట్విట్టర్ మొత్తం ఖాతాల్లో ఈ ఖాతాల సంఖ్య ఐదు శాతం కంటే తక్కువగా ఉంటాయని ట్విట్టర్ చెబుతోంది. 
 
కానీ, ఈ లెక్క తేల్చాలని, పక్కా వివరాలు అందించాలని ఎలాన్ మస్క్ డిమాడ్ చేస్తున్నారు. ఈ వివరాలు అందించేంత వరకు ఈ డీల్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎలాన్ మస్క్ ట్వీట్‌తో ట్విట్టర్ షేర్ల ధర 20 శాతం మేరకు పడిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments