Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించుకున్నారనీ.. నూలుపోగు లేకుండా ఊరేగించారు... ఎక్కడ?

రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇద్దరు మేజర్లు ప్రేమించుకున్న నేరానికి శరీరంపై నూలు పోగు లేకుండా చేసి గ్రామంలో ఊరేగించారు. పైగా, ఈ ఊరేగింపును కొందరు యువకులు మొబైల్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో

Webdunia
శనివారం, 7 జులై 2018 (17:08 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇద్దరు మేజర్లు ప్రేమించుకున్న నేరానికి శరీరంపై నూలు పోగు లేకుండా చేసి గ్రామంలో ఊరేగించారు. పైగా, ఈ ఊరేగింపును కొందరు యువకులు మొబైల్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఊరేగింపు వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదైపూర్‌లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఉదయ్‌పూర్ పరిధిలోని సెర్ గ్రామానికి గిరిజన తెగకు చెందిన యువకుడు సమీప గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఆ తర్వాత పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని గ్రామస్తులు వారిద్దరికీ శిక్ష విధించారు. ఇద్దరినీ పట్టుకుని లోదుస్తులు తొలగించి తాళ్లతో కట్టేశారు. అనంతరం గ్రామంలో ఊరేగించారు. 
 
జనాలు వారిని వీడియో తీస్తూ వినోదం చూశారు తప్పితే ఒక్కరంటే ఒక్కరు కూడా అడ్డుకునేందుకు ముందుకు రాకపోవడం విస్మయపరుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ప్రేమ జంటను విడిపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments