Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమారస్వామి, వానపాము, యడ్యూరప్ప,.. వీరిలో రైతు స్నేహితులు ఎవరు?

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (14:53 IST)
లోక్‌సభ ఎన్నికల వేళ బెంగళూరుకు చెందిన మౌంట్‌ కార్మెల్‌ ఇంగ్లీష్‌ హైస్కూల్‌ పరీక్షల్లో వివాదాస్పదమైన ప్రశ్నను అడిగింది. ఎనిమిదో తరగతి ప్రశ్నాపత్రంలో రైతు స్నేహితులు ఎవరు? అనే ప్రశ్నను అడిగి దాని కింద మూడు ఆప్షన్లను ఇచ్చింది. ఈ ఆప్షన్లలో మొదటి ఆప్షన్‌ కుమారస్వామి, రెండో ఆప్షన్‌ వానపాము, మూడో ఆప్షన్‌ కింద యడ్యూరప్ప పేరును చేర్చారు. 
 
ఈ విషయం బయటకు రావడంతో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. దీనిపై స్కూల్‌ యాజమాన్యం స్పందిస్తూ తాము ఏ పార్టీకి మద్దతివ్వడం లేదన్నారు. ప్రశ్నాపత్రాన్ని రూపొందించిన టీచర్‌ను సస్పెండ్‌ చేసామని తెలిపారు. 
 
తమ పాఠశాలకు సంబంధించిన ప్రశ్నాపత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం ఇబ్బందికరంగా ఉందన్నారు. అయితే మొత్తానికి విద్యార్థులు మాత్రం ఆ ప్రశ్నకు సరియైన సమాధానాన్నే రాసారు. రైతు స్నేహితుడు వానపాము అని విద్యార్థులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments