Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెరువులో తేలుతున్న మనిషి దేహం: పోలీసు చేయి పట్టుకోగానే షాక్ (Video)

సెల్వి
మంగళవారం, 11 జూన్ 2024 (19:03 IST)
హనుమకొండలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. సోమవారం నాడు ఐదు గంటలకు పైగా నీటిలో కదలకుండా పడి ఉన్న వ్యక్తిని చూసి పోలీసులు, స్థానికులు షాకయ్యారు. నీటిలో ఐదు గంటల పాటు ఉలుకుపలుకు లేకుండా సజీవంగా ఉండటంతో హన్మకొండలోని రెడ్డిపురం కోయిల్‌కుంట్ల స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఆ వ్యక్తిని గమనించిన స్థానికులు వెంటనే కేయూ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, వారిని ఆశ్చర్యపరిచే విధంగా, చనిపోయినట్లు భావించిన వ్యక్తి, నీటిలో నుండి బయటకు తీసేటప్పుడు కదిలాడు. 
 
 
సదరు వ్యక్తి నెల్లూరు జిల్లా కావలికి చెందిన కూలీగా గుర్తించారు. స్పృహలోకి వచ్చిన తర్వాత, "నేను ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు గ్రానైట్ క్వారీలో పని చేస్తున్నాను. ఎండ వేడిని తట్టుకోలేక.. నీటిలో ఐదు గంటల పాటు అలానే పడుకుని వుండిపోయానని చెప్పాడు. ఆతని సమాధానం విని పోలీసులతో పాటు ప్రజలు కూడా అవాక్కయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

భయపెట్టబోతున్న అప్సరా రాణి.. రాచరికం - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షురూ

సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ కథతో సుధీర్ బాబు నూతన చిత్రం

నటి గా అవకాశాలు కోసం ఆచితూచి అడుగులేస్తున్న శివానీ రాజశేఖర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments