Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబర్ల ఇళ్లలో ఐటీ రైడ్స్.. కేరళలో ప్రారంభం

Webdunia
శనివారం, 24 జూన్ 2023 (19:23 IST)
చాలామంది యూట్యూబర్లు లక్షలు, కోట్లు సంపాదిస్తున్నా.. ఆదాయపు పన్ను సరిగా చెల్లించడం లేదని ఆరోపణలు రావడంతో.. కేరళలోని ప్రముఖ యూట్యూబర్ల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు నిర్వహిస్తోందని సమాచారం. 
 
యూట్యూబర్‌లకు సంబంధించి కేరళ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది. యూట్యూబర్‌లు తమ లక్షలాది, కోట్ల ఆదాయంలో భూములు, భవనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేశారని, అయితే వాటిపై ఆదాయపు పన్ను చెల్లించలేదని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో విచారణ జరిగింది. 
 
ఏ యూట్యూబర్‌లు ఆదాయపు పన్ను చెల్లించకుండా పన్ను చెల్లించారనేది తనిఖీలు ముగిసిన తర్వాతే తెలుస్తుందని చెప్తున్నారు. శనివారం కేరళ, త్వరలో తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో ప్రముఖ యూట్యూబర్ల ఇళ్లపై సోదాలు చేసే అవకాశం ఉందని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments