Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబర్ల ఇళ్లలో ఐటీ రైడ్స్.. కేరళలో ప్రారంభం

Webdunia
శనివారం, 24 జూన్ 2023 (19:23 IST)
చాలామంది యూట్యూబర్లు లక్షలు, కోట్లు సంపాదిస్తున్నా.. ఆదాయపు పన్ను సరిగా చెల్లించడం లేదని ఆరోపణలు రావడంతో.. కేరళలోని ప్రముఖ యూట్యూబర్ల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు నిర్వహిస్తోందని సమాచారం. 
 
యూట్యూబర్‌లకు సంబంధించి కేరళ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది. యూట్యూబర్‌లు తమ లక్షలాది, కోట్ల ఆదాయంలో భూములు, భవనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేశారని, అయితే వాటిపై ఆదాయపు పన్ను చెల్లించలేదని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో విచారణ జరిగింది. 
 
ఏ యూట్యూబర్‌లు ఆదాయపు పన్ను చెల్లించకుండా పన్ను చెల్లించారనేది తనిఖీలు ముగిసిన తర్వాతే తెలుస్తుందని చెప్తున్నారు. శనివారం కేరళ, త్వరలో తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో ప్రముఖ యూట్యూబర్ల ఇళ్లపై సోదాలు చేసే అవకాశం ఉందని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments