Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో రూ.82వేల కోట్ల పెట్టుబడి.. సుందర్ పిచాయ్ ప్రకటన

Webdunia
శనివారం, 24 జూన్ 2023 (19:14 IST)
మనదేశంలో రూ.82వేల కోట్లను గూగుల్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు సుందర్ పిచాయ్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు జో-బిడెన్‌తో భేటీ కానున్న నేపథ్యంలో... వాణిజ్యం, రక్షణ తదితర పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నట్లు సమాచారం. 
 
అదేవిధంగా, ప్రధాని మోదీ యూఎస్ పార్లమెంట్‌లో ప్రసంగించారు. అమెరికా పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ని కలిశారు. 
 
తదనంతరం, దేశంలోని డిజిటలైజేషన్ కోసం గూగుల్ రూ.82 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు సుందర్ పిచాయ్ ప్రకటించారు. అదేవిధంగా అమేజాన్ భారత్‌లో లక్షా 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments