Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే.. ఏకంగా నాలుగేళ్ల తర్వాత వచ్చింది..

Webdunia
శనివారం, 24 జూన్ 2023 (16:57 IST)
Order
చైనాకు చెందిన ఓ వస్తువును ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే.. ఏకంగా నాలుగేళ్లకు వచ్చింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నాలుగేళ్ల క్రితం ఈ పోర్టల్‌లో ఓ వస్తువు కోసం ఆర్డర్ చేశాడు. 
 
చైనాకు చెందిన అలీ ఎక్స్‌ప్రెస్ అనే వెబ్ పోర్టల్ ప్రస్తుతం మన దేశంలో నిషేధిత జాబితాలో ఉంది. ఈ వెబ్ పోర్టల్‌లే నాలుగేళ్ల క్రితం ఆర్డర్ చేశాడు. అదీ కరోనాకు ముందు. 
 
2019లో చైనాకు చెందిన అలీ ఎక్స్ ప్రెస్ పోర్టల్‌పై తాను ఆర్డర్ చేయగా.. అది నాలుగేళ్ల తర్వాత చివరికి ఇటీవలే డెలివరీ అయిందంటూ ఢిల్లీకి చెందిన టెక్కీ నితిన్ అగర్వాల్ తెలిపాడు. ఎవరూ ఆశని కోల్పోకూడదంటూ మెసేజ్ ఇచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments