Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రి రోజాపై నోరు జారిన తమిళ మంత్రి: అవాక్కైన తమిళనాడు అసెంబ్లీ

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (11:05 IST)
ఏపీ నూతన పర్యాటక శాఖామంత్రిగా ఎంపికైన ఆర్కే రోజాపై తమిళనాడు అసెంబ్లీలో మంత్రి వేలు నోరు జారారు. ఆయన చెప్పిన మాటలకు తమిళనాడు అసెంబ్లీలోని ఎమ్మెల్యేలు, మంత్రులు అవాక్కయ్యారు. ఇంతకీ మంత్రి వేలు ఏమన్నారో చూద్దాం.

 
తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి వేలు మాట్లాడుతూ... సీఎం స్టాలిన్ పాలనను దేశంలో అనేకమంది మెచ్చుకుంటున్నారన్నారు. ఏపీ పర్యాటక శాఖామంత్రిగా వున్న రోజా స్టాలిన్ పాలనపై గొప్పగా మాట్లాడారని చెప్పారు. ఇలా చెప్తున్న సందర్భంలో రోజా తెలుగుదేశం పార్టీలో వున్నారని చెప్పడంతో సభలోని వారంతా అవాక్కయ్యారు.

 
వెంటనే పక్కనే వున్న సభ్యులు రోజా వున్నది వైసిపిలో అని చెప్పడంతో.... అవునా. .. అంటూ తన ప్రసంగాన్ని సరిచేసుకుని మళ్లీ కొనసాగించారు. కాగా వేలు స్పీచ్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments