తాలిబన్లు తొక్కేశారు, పంజ్‌షేర్ మసూద్ పని అయిపోయింది...

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (16:02 IST)
ఆఫ్ఘనిస్తాన్ దేశంలో అన్ని ప్రాంతాలను కైవసం చేసుకున్న తాలిబన్లకు పంజ్‌షేర్ ప్రాంతం ఒక్కటే కొరకరాని కొయ్యలా మారింది. హిందూకుష్ పర్వత సాణువుల్లో శుత్రుదుర్భేద్యంగా వుండే ఈ ప్రాంతం కాబూల్‌కి ఉత్తరాన 150 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. ఈ ప్రాంతాన్ని జయించడానికి గతంలో అంటే.. 1980ల్లో సోవియట్ సేనలు, 1990లో తాలిబన్ల సాధ్యం కాలేదు.
 
పంజ్‌షేర్ సింహం అనే పేరు గడించిన అహ్మద్ షా మసూద్ ఈ ఫ్రావిన్స్ నుంచి ప్రాతినిధ్య వహించి శత్రువులను లోనికి రాకుండా అడ్డుకున్నాడు. ఐతే ఆయన కుమారు మసూద్ ఇప్పుడు చేతులు ఎత్తేసినట్లు వార్తలు వస్తున్నాయి. అప్పటి బలం వేరు ఇప్పుడున్న పరిస్థితి వేరు అంటున్నారట ఆయన సన్నిహితుడు. పైగా అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ తదితర దేశాల నుంచి సాయం అర్థించినా ఎవ్వరూ స్పందించడంలేదట. దీనితో లొంగిపోవడమే మంచిదనే అభిప్రాయంలో వున్నారట.
 
తాలిబన్లు బాగా బలం పుంజుకున్నారనీ, వారితో రాజీ కుదుర్చుకోవడం మంచిదనే అభిప్రాయంలో వున్నారట మసూద్. ఇప్పటికే తాలిబన్లు పంజ్‌షేర్ చుట్టూ పెద్దసంఖ్యలో చేరిపోయారనీ, ఏ క్షణమైనా మారణహోమం సృష్టించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. రక్తపాతం జరగకుండా వారితో అవగాహన కుదుర్చుకోవాలని మసూద్ ఆలోచన చేస్తున్నారట. ఐతే తాలిబన్లు మసూద్ దొరికితే విడిచిపెడతారా అనే వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

రాజ్‌తో కలిసి సమంత దీపావళి వేడుకలు.. ఇక పెళ్లే మిగిలివుందా?

బాలీవుడ్‌లో చిరునవ్వుల నటుడు అస్రానీ ఇకలేరు

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments