ఆ సమయంలోనే బాణాసంచా కాల్చాలి... అమ్మకాలపై సుప్రీం కోర్టు కొరఢా

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (11:37 IST)
దీపావళి పండుగను పురస్కరించుకుని ఆన్‌లైన్ టపాకాయల విక్రయాలపై సుప్రీంకోర్టు కొరఢా ఝుళిపించింది. ఆన్‌లైన్‌ విక్రయాలపై కోర్టు నిషేధం విధించింది. అదేసమయంలో దేశంలో బాణాసంచా విక్రయాలపై పూర్తి స్థాయి నిషేధం విధించలేమని తేల్చిచెప్పింది. కానీ పటాకుల విక్రయాలపై కొన్ని షరతులను మాత్రం పాటించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
 
కాలుష్యం కోరల నుంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని, ఇందులోభాగంగా, టాపాకాయల విక్రయాలపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్‌భూషణ్‌ల నేతృత్వంలోని ధర్మాసనం ఆగస్టు 28వ తేదీన విచారణ జరిపి తీర్పును రిజర్వులో ఉంచుంది. ఆ తీర్పు మంగళవారం వెలువరించింది. 
 
ఈ కామర్స్ పోర్టల్స్ ఏవీకూడా ఆన్‌లైన్‌లో పటాకులను అమ్మరాదు అని కోర్టు తీర్పునిచ్చింది. దీపావ‌ళి రోజున రాత్రి 8 నుంచి 10 గంట‌ల వ‌ర‌కే ప‌టాకులు కాల్చాల‌ని, ఇక క్రిస్మ‌స్‌, న్యూఇయ‌ర్‌ రోజుల్లో మాత్రం రాత్రి 11.45 నిమిషాల నుంచి అర్థ‌రాత్రి 12.45 వ‌ర‌కు ప‌టాకుల‌ను కాల్చుకోవ‌చ్చు అని కోర్టు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

Shobitha Dhulipala: క్లౌడ్ కిచెన్ గురించి పోస్ట్ పెట్టి శోభితను పడేసిన నాగచైతన్య

Shilpa Shetty: నటి శిల్పా శెట్టి పై ముంబై పోలీసులు దర్యాప్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments