Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో గుండు చేసిన దృశ్యం, నూతన్ నాయుడు భార్యపై బిగుస్తున్న ఉచ్చు?

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (16:17 IST)
దళితుడిని ఇంటికి పిలిపించి శిరోముండనం(గుండు) చేసిన ఘటనలో నూతన్ నాయుడు భార్య మధుప్రియు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇంట్లోని సిసి టివి ఫుటేజ్‌ను పోలీసులు విడుదల చేశారు. అందులో పనివాళ్ళతో పాటు నూతన్ నాయుడు భార్య దగ్గరుండి మరీ శిరోముండనం చేయిస్తున్న విజువల్స్ బయటడ్డాయి. 
 
ఈ విషయాన్ని విశాఖ పోలీసు కమిషనర్ మీష్ కుమార్ సిన్హా వెల్లడించారు. ఈ కేసులో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పెందుర్తి పోలీసులు. సెక్షన్ 307, 342, 324, 323, 506r/w34ipc 3(1)b ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
 
ఎ వన్ ముద్దాయిగా నూతన్ నాయుడు భార్య మధుప్రియతో పాటు ఇంట్లో సహాయకులుగా ఉన్న వరహాలు, ఇందిర, జాన్సీ, సౌజన్య, బాలు, రవిలపై కేసులు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా శ్రీకాంత్ కేసు పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments