Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైభవంగా 108 దివ్యదేశ మూర్తులకు శాంతి కల్యాణం

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (22:06 IST)
శ్రీరామనగరి సమేత మూర్తి ప్రాంగణంలో కొలువుదీరిన 108 దివ్యదేశ మూర్తులకు శాంతి కల్యాణం వైభవంగా జరుగుతోంది. శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ లోని ముచ్చింతల్ ప్రాంతం శోభాయమానంగా మారింది.

 
వివిధ రాష్ట్రాలు, దేశాల నుండి రిథ్విక్‌లు విచ్చేసారు. కొంతమంది అమెరికా, దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి యజ్ఞంలో పాల్గొనడానికి మాత్రమే వచ్చారు. వైదిక సంప్రదాయం ప్రకారం యజ్ఞం పూర్తయిన తర్వాత వారిని సత్కరిస్తారు.

 
ఉత్తర ఫాల్గుణి నక్షత్రం శనివారం వచ్చింది కనుక ఈ రోజు శాంతి కల్యాణం నిర్వహిస్తున్నట్లు చిన్నజీయర్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments