Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో ధన ప్రవాహం.. రూ.204 కోట్లు స్వాధీనం..

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (19:04 IST)
కర్ణాటక ఎన్నికల్లో ధన ప్రవాహం అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పార్టీలు డబ్బును వెదజల్లుతున్నాయి. భారీగా మద్యం కూడా సరఫరా చేస్తున్నాయి. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కర్ణాటకలో నగదు పంపిణీ ఎక్కువగా వుంది. 
 
సోదాల్లో కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి మార్చి 29 నుంచి అమలులోకి వచ్చినప్పటి నుంచి కర్ణాటకలో పది లక్షల లీటర్లకు పైగా మద్యంతో పాటు రూ.200 కోట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు జప్తు చేశాయని ఎన్నికల సంఘం తెలిపింది. 
 
స్వాధీనం చేసుకున్న నగదు విలువ రూ.204 కోట్లు. మద్యం రూ.43 కోట్లు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎన్నికల సంఘం అధికారి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments