Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో ఏప్రిల్‌ 29న ఇన్నర్‌‌పీస్‌కు ఆతిథ్యమివ్వనున్న ఆర్‌ఎస్‌ఎం

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (18:05 IST)
విజయవంతమైన ఇన్నర్‌పీస్‌కు దగ్గరలో, ఒక మార్గదర్శక ధ్యాన సదస్సును ఈ నెలారంభంలో నిర్వహించిన రామాశ్రమ్‌ సత్సంగ్‌ మథుర ఇంక్‌ (ఆర్‌ఎస్‌ఎం ఇంక్‌) ఇప్పుడు హైదరాబాద్‌లో ఏప్రిల్‌ 29వ తేదీన ఇన్నర్‌ పీస్‌, గైడెడ్‌ మెడిటేషన్‌ సదస్సును నిర్వహించనుంది. ఆర్‌ఎస్‌ఎం ఇంక్‌ అనేది అమెరికన్‌ లాభాపేక్ష లేని సంస్ధ. సత్సంగ్‌ ద్వారా ఆరోగ్యవంతమైన, శాంతియుతమైన జీవనశైలిని ప్రోత్సహిస్తుంది. ఈ పద్ధతిని సామ్రాట్‌ గురు చతుర్భుజ్‌ సహాయ్‌ జీ( గురు మహారాజ్‌) అభివృద్ధి చేశారు.
 
ఇటీవల హైదరాబాద్‌లో  నిర్వహించిన క్యాంపెయిన్‌లో 150 మంది హాజరయ్యారు. ఈ సదస్సుకు మెడిటేషన్‌ టీచర్‌ శ్రీ సంజీవ్‌ కుమార్‌ నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమం గచ్బిబౌలిలోని ఓక్‌ఉడ్‌ బాంక్విట్‌లో నిర్వహించారు. శ్రీ సంజీవ్‌ జీ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు పర్యటించడంతో పాటుగా ఇన్నర్‌ పీస్‌ సాధించడానికి అత్యున్నత మార్గాలను వెల్లడించారు. దాదాపు 40నిమిషాల పాటు నిశ్శబ్దంగా, అతీంద్రియంగా సాగే లైట్‌ మెడిటేషన్‌, హాజరైన వ్యక్తులకు పునరుజ్జీవన, విశ్రాంత అనుభవాలను అందిస్తుంది.
 
ఈ సదస్సు పూర్తయిన తరువాత పాల్గొన్న అభ్యర్థులు తమ అనుభవాలను పంచుకోవడంతో పాటుగా పరివర్తక అనుభవంగా నిర్వచించారు. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్న వ్యక్తులకు ధ్యానంను తమ జీవితంలో భాగం చేసుకోవాల్సిందిగా ఉద్భోదించారు. ఈ దిశగా సహాయపడటానికి, ప్రతి నెలా శ్రీ మోహిత్‌ కుమార్‌, శ్రీ అమిత్‌ కుమార్‌లు హైదరాబాద్‌లో మరియు శ్రీ సంజీవ్‌ జి ఆన్‌లైన్‌లో సదస్సులను నిర్వహించనున్నారు. ఈ సత్సంగ్‌తో వ్యక్తులు తమ ఇన్నర్‌సెల్వ్స్‌తో అనుసంధానించబడటంతో పాటుగా ఒత్తిడి తగ్గించుకుని ఆందోళన దూరంగా పెట్టగలరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments