Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాయ్‌కి ఐదు.. సమోసాకు ఏడు.. (Video)

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (12:47 IST)
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వీలైనంత వరకు ప్రచారంలో ఎక్కువ పాల్గొనడంతో పాటు తమతో కలిసి వచ్చే కార్యకర్తల అవసరాలు కూడా తీరుస్తుంటారు. ఇందుకోసం అభ్యర్థులు భారీగానే ఖర్చు చేస్తుంటారు. ఈ విషయాలను, అలాగే ప్రస్తుతం మార్కెట్లో వస్తువుల ధరలను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం (సీఈసీ) అభ్యర్థులు దేనికి ఎంత వరకు ఖర్చు చేయాలో నిర్ణయించింది. 
 
ఈసీ సూచించిన ధరల ప్రకారం అభ్యర్థులు చాయ్‌కి రూ.5, సమోసాకు రూ.7, మధ్యాహ్న భోజనానికి రూ.175, స్నాక్స్ ప్యాకెట్‌కు రూ.20, సభలకు తెచ్చే కుర్చీలకు ఒక్కోదానికి రూ.5 మాత్రమే ఖర్చు చేయాలి. 
 
విద్యుత్ బల్బ్‌కు రూ.10, జనరేటర్‌కు రోజుకు రూ.500, వీడియోకు రోజుకు రూ.700, 1000 పోస్టర్లకు రూ.400, స్టాంప్ ప్యాడ్‌కు రూ.32, కార్బన్ పేపర్ రూ.160, జెల్ పెన్ను ఒక్కోదానికి రూ.10, సంచులు ఒక్కోదానికి రూ.50, లీటరు బాటిల్ కూల్‌డ్రింక్‌కు రూ.55 వరకు ఖర్చు చేసుకోవచ్చని ఈసీ సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments