Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యా బాంబు దాడిలో భారతీయ వైద్య విద్యార్థి మృతి

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (15:43 IST)
ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధం చేస్తుంది. గత ఆరు రోజులు సాగుతున్నప్పటికీ ఉక్రెయిన్‌లు అంగుళం కూడా భయపెట్టలేక పోతోంది. దీంతో రష్యా అధినేత పుతిన్ మరింత కఠినతరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉక్రెయిన్ దేశ రాజధాని కీవ్‌ నగరంలోని ప్రభుత్వ భవాలను లక్ష్యంగా చేసుకుని రాకెట్ దాడులు చేస్తున్నారు. మంగళవారం జరిపిన రాకెట్ దాడిలో కర్నాటక రాష్ట్రానికి చెందిన నవీన్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఈ విద్యార్థి ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. 
 
కాగా, ఉక్రెయిన్ దేశంలో వైద్య కోర్సును చదివేందుకు వేలాది మంది భారతీయ విద్యార్థులు వెళ్లివున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఈ విద్యార్థులతో పాటు.. భారతీయ పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రత్యేక విమానాలను సైతం నడుపుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం రష్యా బలగాలు ఖార్కివ్ నగరంపై జరిపిన బాంబు దాడిలో నవీన్ అనే వైద్య విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments