Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యా బాంబు దాడిలో భారతీయ వైద్య విద్యార్థి మృతి

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (15:43 IST)
ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధం చేస్తుంది. గత ఆరు రోజులు సాగుతున్నప్పటికీ ఉక్రెయిన్‌లు అంగుళం కూడా భయపెట్టలేక పోతోంది. దీంతో రష్యా అధినేత పుతిన్ మరింత కఠినతరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉక్రెయిన్ దేశ రాజధాని కీవ్‌ నగరంలోని ప్రభుత్వ భవాలను లక్ష్యంగా చేసుకుని రాకెట్ దాడులు చేస్తున్నారు. మంగళవారం జరిపిన రాకెట్ దాడిలో కర్నాటక రాష్ట్రానికి చెందిన నవీన్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఈ విద్యార్థి ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. 
 
కాగా, ఉక్రెయిన్ దేశంలో వైద్య కోర్సును చదివేందుకు వేలాది మంది భారతీయ విద్యార్థులు వెళ్లివున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఈ విద్యార్థులతో పాటు.. భారతీయ పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రత్యేక విమానాలను సైతం నడుపుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం రష్యా బలగాలు ఖార్కివ్ నగరంపై జరిపిన బాంబు దాడిలో నవీన్ అనే వైద్య విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments