Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యా బాంబు దాడిలో భారతీయ వైద్య విద్యార్థి మృతి

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (15:43 IST)
ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధం చేస్తుంది. గత ఆరు రోజులు సాగుతున్నప్పటికీ ఉక్రెయిన్‌లు అంగుళం కూడా భయపెట్టలేక పోతోంది. దీంతో రష్యా అధినేత పుతిన్ మరింత కఠినతరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉక్రెయిన్ దేశ రాజధాని కీవ్‌ నగరంలోని ప్రభుత్వ భవాలను లక్ష్యంగా చేసుకుని రాకెట్ దాడులు చేస్తున్నారు. మంగళవారం జరిపిన రాకెట్ దాడిలో కర్నాటక రాష్ట్రానికి చెందిన నవీన్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఈ విద్యార్థి ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. 
 
కాగా, ఉక్రెయిన్ దేశంలో వైద్య కోర్సును చదివేందుకు వేలాది మంది భారతీయ విద్యార్థులు వెళ్లివున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఈ విద్యార్థులతో పాటు.. భారతీయ పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రత్యేక విమానాలను సైతం నడుపుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం రష్యా బలగాలు ఖార్కివ్ నగరంపై జరిపిన బాంబు దాడిలో నవీన్ అనే వైద్య విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments