Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరాకర్ నదిలో పడవ ప్రమాదం : 14 మంది జలసమాధి

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (15:25 IST)
జార్ఖండ్ రాష్ట్రంలోని జామ్‌తాడ జిల్లాలోని బరాకర్ నదిలో పడవ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 14 మంది జలసమాధి అయ్యారు. సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు 14 మృతదేహాలను వెలికి తీశారు. ఈ మృతదేహాలను గుర్తించి వారివారి బంధువులకు అప్పగించారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మహిళలు కూడా ఉన్నట్టు జమార్తా డిప్యూటీ కమిషనర్ పైజ్ అహ్మద్ ముంతాజ్ వెల్లడించారు. 
 
కాగా, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ వెల్లడించారు. గత నెల 24వ తేదీన సాయంత్రం 6 గంటలకు బరాకర్ నదిలో జామ్‌తాడ నుంచి నిర్సాకు వెళుతున్న బోటు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో వీచిన బలమైన ఈదురుగాలులు, తుఫాను వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments