Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా నియోజకవర్గంలో రోడ్లు కత్రినా కైఫ్ చెంపల్లా మెరిసిపోవాలి...

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (20:02 IST)
రాజస్థాన్ రాష్ట్ర మంత్రివర్గంలో ఇటీవల చోటు దక్కించుకున్న మంత్రి రాజేంద్ర సింగ్. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారో లేదాగానీ అపుడే వివాదంలో చిక్కుకున్నారు. తన సొంత నియోజకవర్గంలో వేసే రోడ్లు బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ చెంపల్లా తళతళ మెరిసిపోవాలంటూ కామెట్స్ చేశారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 
 
ఆయన మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న తర్వాత మంగళవారం తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ఇందులోభాగంగా ఉదయ్‌పూర్వతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో తన అనుచరులు, స్థానికులతో మాట్లాడారు. అపుడు అనేక సమస్యలను స్థానికులు ఏకరవు పెట్టారు.
 
వీటిపై మంత్రి స్పందించారు. అక్కడే ఉన్న ప్రజాపనుల శాఖ ముఖ్య ఇంజనీర్‌ను ఉద్దేశించి.. తన నియోజకవర్గంలో వేసే రోడ్లు కత్రినా కైఫ్ చెంపల్లా మెరిసిపోవాలంటూ వ్యాఖ్యానించారు. దీంతో సమావేశంలో ఒక్కసారి నవ్వులు పూశాయి. దీంతో మంత్రివర్యులు మరింత రెట్టింపు ఉత్సాహంతో ఇదే వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments