Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 2022 నాటికి 7లక్షల మంది చనిపోతారు.. ఎందుకంటే?

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (19:49 IST)
మార్చి 2022 నాటికి యూరప్, ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో 7లక్షల మంది చనిపోతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 53 దేశాలను యూరోపియన్ భూభాగాలుగా వర్గీకరించింది.
 
ఈ ప్రాంతంలో ఇప్పటికే 1.5 మిలియన్లకు పైగా ప్రజలు కరోనాతో మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 52 దేశాలలో మార్చి 2022 నాటికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుందని అంచనా వేసింది.
 
ఐరోపా ప్రాంతంలో మరణాలకు ప్రధాన కారణం కరోనా వైరస్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. కరోనాను నియంత్రించడానికి యూరోపియన్ ప్రభుత్వాలు విధించిన నిర్బంధ టీకా కార్యక్రమం మరియు కర్ఫ్యూకి వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments