Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రోడ్లపై వాహనదారులను ఆపి వాట్సాప్ చెక్ చేస్తున్న పోలీసులు

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (16:42 IST)
వాట్సప్. ఇట్స్ వెరీ వెరీ పర్సనల్. ఇప్పుడా వాట్సప్ ఖాతాను తెలంగాణ పోలీసులు రోడ్లపై వాహనదారులను ఆపి మరీ చెక్ చేస్తున్నారు. అందులో గంజాయి అని టైప్ చేయమంటున్నారు. ఒకవేళ ఆ పదంతో ఏమైనా కనబడితే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.


ఇదంతా ఎందుకంటే.. ఇటీవల గంజాయి కేసుల్లో పలువురు పట్టుబడటమే. అందువల్ల రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ లేకుండా చేసేందుకే ఇలాంటి ఆదేశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినట్లు చెపుతున్నారు.

 
 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments